ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్ మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. తిరువూరు, : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు
హైదరాబాద్: క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో నగరానికి ఓ బాధితురాలికి సైబర్ నేరగాళ్లు వల విసిరారు. దాంతో ఆమె రూ.7.50 లక్షలు మోసపోయింది. వివరాలల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతికి సైబర్
కడప : వైఎస్సార్ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు.
కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. Also read :చదువుకున్న మూర్ఖుడు…
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో నిర్వహించిన సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ప్రాణాలు
మేషం (5 జూలై, 2024) ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి
Suryapet Crime News.. చదువు జ్ఞానాన్ని కలిగించాలని కానీ ఇతడ్ని అజ్ఞానంలోకి నెట్టింది. పేరు డాక్టరేట్ పొందాడు ఎందుకు.. ఆ చదువును కుప్పతొట్టిలో పోశాడు. ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్నాడు ఈ చదువుకున్న మూర్ఖుడు. ఆడ,
ఢిల్లీలోని బురారీలో ఓ కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన 2018లో తీవ్ర సంచలనం రేపింది. ఒక్కరు మినహా మిగిలిన వారంతా ఉరి వేసుకున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో మధ్యప్రదేశ్లో ఓ
ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు జ్యోతి. మే 2 న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం వెతకగా.. ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అయితే రెండు
రాజేశ్వరికి 32 సంవత్సరాలు. భర్త లేకపోవడంతో కూతురితో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇంతలో ఓ ఫంక్షన్కు వెళదామని రెడీ అయ్యి… ఓ పరిచయస్థుడికి కాల్ చేసింది. ఇద్దరు కలిసి ఆటోలో బయలు దేరారు