నెల్లూరు : అక్కాచెళ్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో నెల్లూరు లో జరిగిన సంఘటన ద్వారా తెలుస్తుంది. హ్యాపీగా ఉన్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే
ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పార్టీ ప్లాన్ చేశారు. ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు చేసి ఒక్కరోజు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఘటనా
రామాయణ కావ్యం అంటే తెలియని వారు ఎవరుంటారు. మన భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతారాములు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే బీహార్లోని ముంగేర్లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి
ఈ మొక్క వెచ్చని వాతావరణంలో సర్వసాధారణంగా పెరుగుతుంది. ఇది మధ్యధరా ప్రాంతానికి చెందినది అని వెబ్సైట్ లాడ్బిబుల్ నివేదిస్తుంది. బ్రిటన్లో ఈ మొక్క చాలా విరివిగా కనిపిస్తుంది. ఈ మొక్కకు నక్షత్రాకారపు పువ్వులు కూడా
ప్రతిరోజూ రాత్రి ఆలయంలో కాళికాదేవి తిరుగుతుందని స్థానిక ప్రజలు, ఆలయ పూజారులు చెప్పారు. రాత్రి వేళల్లో అమ్మవారు గుడిలోపలికి వెళ్లే శబ్దం అంటే పాదాల చప్పుడు కూడా వినిపిస్తుందని కొందరు అంటారు. ఆలయ పూజారులు
తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన
పోలీసులు, అధికారులు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటంలేదు. గంజాయి, మద్యం, బంగారం ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అక్రమ రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఉల్లిబస్తాల మాటున
దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం షోరూమ్లోని ప్రతి మూలను సోదా చేసింది. దీంతో పాటు చెప్పుల వ్యాపారికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ బృందం
తిమ్మాపూర్, మే19: ప్రేమ పేరిట ఓ యువతి ఆడిన నాటకానికి ఆ ప్రేమికుడి గుండె బద్దలైంది. మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంది. అనంతరం ఆ డబ్బులతో బంగారు ఆభరణాలు కొనుక్కొని, వాటితో
కర్నూలు : కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారిలో ఇద్దరి మృతదేహాలు చెరువులో ఉన్నాయి. మరో మహిళ మృతదేహం చెరువు గట్టుపై