• తల్లికి ఇన్స్టాలో మెసేజ్ చేసి కూతురు అదృశ్యంబంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే
జమ్ము, మే 30: జమ్ము-కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్యాణాలోని కురుక్షేత్ర
పెంచిన తండ్రిని నానా ఇబ్బందులకు గురిచేసిన కొడుకు ఒక రూములో బంధించాడు. బంగారము, వెండి వస్తువులు బలవంతంగా తీసుకోవడమే కాకుండా బలవంతంగా వ్యవసాయ పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఇష్టపడ్డాడు.. ప్రాణానికి ప్రాణంగా భావించాడు. ఆమె కూడా కుర్రాడితో క్లోజ్గానే ఉంది. ఆ తర్వాత.. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ యువతి ఆ యువకుడితో మాట్లాడటం
చిన్న చిన్న విషయాలకే చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మారిన కాలనుగుణంగా తల్లితండ్రులు తమ పిల్లల కోసం ఏదో చేద్దామని, ఎంతో సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ పిల్లల కోసమే జీవిస్తున్నారు. వారికి
బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు బయలు దేరారు ముగ్గురు అమ్మాయిలు. ఇంట్లో ఓ లెటర్ కూడా రాశారు. తమ కోసం వెతకొద్దని, మూడు నెలల తర్వాత ఇంటికి తిరిగొస్తామని.. కానీ విశ్వాసం ఉండవచ్చు కానీ
మేషం (31 మే, 2024) మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి
లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తోంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా
పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్: పాల ప్యాకెట్ కోసం కుమారుడితోవెళ్లిన