మార్కాపురం: హోటల్ కు వెళ్లి సర్వర్ తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్
చరవాణిలో ఓ రుణ యాప్ అతివను బలితీసుకుంది. చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పచ్చని కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. Also read :పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగలు పెట్రేగిపోతున్నారు. పట్టపగలే దారి దోపిడీలు, చైన్స్నాచింగ్లకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి సరిహద్దు మండలాలైన కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ జాజుల బంద, పెద్దగరువు, పిత్ర గడ్డ, నీళ్ల బంధ. నాలుగు గ్రామాల్లో 100 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. పివిటిజీ తెగకు
మొబైల్ ఫోన్ ఆ యువతి పాలిట శాపంగా మారింది. ఫోన్ కోసం యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే? పిల్లల కోసం ఎంతో
వారణాశి 12 జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒకటి. విశ్వనాథుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఈ నగరంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకొక్క ఆలయం ఒకొక్క ఖ్యాతిని సొంతం చేసుకున్నాయి. పురాతన శివాలయాలకు వాటి సొంత పురాణ
మేషం (23 జూలై, 2024) కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడి, మరియు
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు చేయి వేసి మాట్లాడారు. కనిపించిన వెంటనే ‘హాయ్ జగన్’
రాజవొమ్మంగి : అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఐదు కిలోమీటర్లు బైక్ పై తరలించిన సంఘటన సోమవారం అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి పీహెచ్సీ పరిధిలో చోటుచేసుకుంది. మండలం జడ్డంగి ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో
కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటలో ఘరానా మోసం చోటు చేసుకుంది. వెండి ఆభరణాలకు పాలిష్ చేస్తామని మాయ మాటలు చెప్పి అందులోని వెండిని కరిగించి దోచేశారు. వస్తువు చూసేందుకు అలాగే కనిపించినా.. తూకంలో