• పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య • పోలీసుల అదుపులో నిందితుడు.. పోక్సో కేసు నమోదు • గంజాయి మత్తులో రాక్షసం • బహిరంగంగా శిక్షించాలని తల్లిదండ్రులు, బంధువుల ధర్నా పెద్దపల్లి,
• పొత్తిళ్లలోని పిల్లలనూ వదలని కామాంధులు వికృత చేష్టలతో చిదిమేస్తున్న వైనం • సుల్తానాబాద్ ఘటనతో ఉలిక్కిపడిన ఉమ్మడి జిల్లా • ఇటుక, రైస్ మిల్లులు, భవన నిర్మాణ రంగంలో వలస కార్మికులే ఎక్కువ
• బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లిన కుటుంబం • ఈ నెల 7న అదృశ్యమైన బాలిక మహబూబాబాద్: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన దంపతుల కుమార్తె మియాపూర్లో ఈ నెల 7న అదృశ్యమైంది. అనంతరం
ముంబై : 12 ఏళ్ల క్రితం జరిగిన హీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కేసులో కీలకంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం
భార్యా భర్తల మధ్య కోపతాపాలు సహజం. అప్పుడే తిట్టుకుంటారు. అప్పుడే కలిసిపోతుంటారు. అందుకే వీరి వ్యవహారంలోకి మరొకరు జోక్యం చేసుకోరు. కానీ కొన్ని సార్లు దంపతుల మధ్య సఖ్యత కొరవడి కాపురంలో గిల్లికజ్జాలు ఉండొచ్చు
అమ్మకు కూతురంటే ఎంతో ఇష్టం. కూతురికి కూడా తల్లంటే ఎంతో ప్రేమ. తల్లిని వదిలి ఉండలేకపోయేది. అయితే చదువు పూర్తయ్యాక ఉద్యోగానికని పొరుగు ఊరు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన కూతురు.. ఆ తల్లికి
ఉద్యోగానికి వెళ్లింది మనీషా. రాత్రి 8 అయినా ఇంటికి రాలేదు. ఏం జరిగిందా అని ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. అంతలో ఫోన్.. మనీషా మీ కూతురేనా అని జీవితం తామరాకు మీద నీటి
సమాజంలో మనషి అన్న వాడే మాయమవుతున్నాడు. బంధాలకు విలువలేదు. దైవం అంటే భక్తి లేదు. కన్న తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవం అనేవి కనిపించడం లేదు. ఇవన్నీ లేకపోగా అమ్మా నాన్నలను వేధించడం, రోడ్డున వదలేయడం,
బెంగళూరు నుండి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. తన భర్త చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి
చైతన్య అనే మైనర్ బాలుడు, మరో ఇద్దరు మైనర్లు మంచి స్నేహితులు. ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా ముగ్గురు కలిసే చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మొబైల్స్