దక్షిణాయనం ఎప్పటి నుంచి మొదలు కానుంది? ఈ ఏడాది వర్షాలు పడే అవకాశం ఎలా ఉందంటే? ఈ ఏడాది సూర్యుడు జూలై 6 వ తేదీ తన గమనాన్ని మార్చుకోవడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాడ
రూ. 30 లక్షలు కట్నం ఇచ్చి.. పెట్టి పోతలు పెట్టి అత్తారింటికి పంపిన అమ్మాయిని.. పట్టుమని 15 రోజులు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి పంపేశాడు అల్లుడు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా..
ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చిలో పడి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలానే వింటున్నాం. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చి ఉండి సాహసం చేసేవారికి తాజాగా ఓ యువకుడు చేసిన ఘటన
ఆ ఇద్దరిదీ బ్యాంకు ఉద్యోగం. అక్కడ ఏర్పడిన పరిచయం, ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించుకున్నారు. హాయిగా సాగిపోతుంది కాపురం. అంతలో భర్త మరో ప్రాంతానికి తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు.
తరచూ అనేక ఘోరమైన ఘటనల గురించి మనం వార్తల్లో చూస్తుంటాము. తాజాగా ఓ ప్రాంతంలోని డ్యామ్ లో అస్థి పంజరాలు బయటపడ్డాయి. డ్యామ్ లోని నీరు తగ్గడంతో ఓ కారు బయటపడింది. ఈ ఘటన
అంతర్జాలంలో అన్ని దొరికేయడంతో చెత్త వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కుర్రకారు. దీంతో కామ వాంఛతో రగిలిపోతున్నారు. కళ్లు మూసుకుపోయి వావి వరసలు మర్చిపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అన్ని విషయాలను
సుచింద్రం శక్తిపీఠం దేవాలయంలో ఆలయ ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు. ఈ రూపాన్ని స్థనుమలయం అని పిలుస్తారు. ఈ ఆలయం శైవ, వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాలలో
మేషం (21 జూన్, 2024) గ్రహచలనం రీత్యా, శారీరక అనారోగ్యంనుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. తెలివిగా మదుపు చెయ్యండి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత
ఎన్నికల ముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కొందరు అధికారులు బరితెగించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు అంతర్గత సమావేశాలు పెట్టి.. జగన్ కు ఓటేయాలని బెదిరించారు. వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది
వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ