ఓ వ్యక్తి 11 ఏళ్ల తన దాంపత్య జీవితంలో తన అడుగులో నీడై నడుచుకుంటున్న తన భార్య కోసం అలా ఎలా ఆలోచించాడో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలియదు కానీ, ఊహించని దారుణానికి
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. బోట్లను చాలా దృఢంగా నిర్మించడం, మూడు బోట్లు ఒకదానితో ఒకటి చిక్కుకుపోవడం, ఆ మూడింటి బరువు కలిపితే దాదాపు 200
అల్లూరి జిల్లాలోని అరకు ఏజెన్సీ ప్రాంతం. పోలీసులు ఓచోట కాపు కాశారు. వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ రెడ్ కలర్ కారు రయ్ మంటూ దూసుకువస్తోంది. కారు చూస్తే అనుమానాస్పదంగా కనిపించింది. నెంబరు
మేషం (14 సెప్టెంబర్, 2024) వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. అనుభవముఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి,లేనిచో మీరు నష్టాలను
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. పూజ సమయంలో దీపం వెలిగించడం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీపం లేకుండా, పూజ అసంపూర్తిగా భావించి, భగవంతుని ముందు నెయ్యి
విశ్వకర్మ భగవానుడి జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుడు ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథిలో జన్మించాడని చెబుతారు. అయితే కొంతమంది విశ్వకర్మను పూజించడానికి భాద్రపద
హమ్సఫర్ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. బరౌనీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్సఫర్ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో బాలికను వేధించాడనే ఆరోపణలపై ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. అతన్ని లక్నో నుండి కాన్పూర్ వచ్చే
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే
క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ టీచర్ జ్యోత్స్న
సిగరేట్ కోసం ఓ అంగతకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచిచాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని నీలసంద్రలోని బజార్ స్ట్రీట్లోని ఓ బార్లో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు