• విద్యుత్ సౌకర్యం లేక టార్చ్ లైట్ వెలుతురులో పోస్టుమార్టం.. హనుమకొండ జిల్లాలో ఘటన ఐనవోలు/వర్ధన్నపేట: వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా పిడుగుపడి యువతీ యువకుడు మృతి చెందారు. కాగా, విద్యుత్ సౌకర్యం లేక
తల్లిలేని పిల్లల జీవితం ఊహించడమే కష్టం. తండ్రి లేకపోయినా అమ్మ అన్నీ తానై బిడ్డలను పెంచుతుంది. కన్నబిడ్డల కోసం తన జీవితాన్నే ధారపోస్తుంది. అలాంటి తల్లిని కోల్పేతే ఆ పిల్లల జీవితం ఎంతటి భయానకమో
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతుంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం ఇస్తారు. అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏడుపాయల
అవన్నీ గతంలో వివిధ ప్రాంతాల్లో దొరికిన పురాతన నాణేలు. అత్యంత అదురైన ప్రాచీన సంపద. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని.. ట్రెజరీ ఆఫీసులో భద్రపరిచారు. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఖజానా కార్యాలయానికి కన్నం వేశారు.
ప్రేమించిన అమ్మాయినో, అబ్బాయినో దక్కించుకోవడానికి తాము చస్తామని బెదిరించే వాళ్లను మనం ఇప్పటి వరకూ చూశాం. మరీ కుదరదంటే ఇంట్లో వాళ్లు నిద్రపోయాక ఏ ఆర్ధరాత్రో గోడ దూకేసి పారిపోయే వాళ్లను కూడా చూశాం.
కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. నెలలు గడుస్తున్న ఈ కేసులో దోషులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో మరో వైద్య విద్యార్ధి అనుమానాస్పద
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇంకా సర్దుమనక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ సారి శమరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరానికి సమీపంలోని తిరుచానూరు పట్టణంలో ఉంది. ఇది ప్రసిద్ధ తిరుపతి దేవస్థానం యొక్క ప్రధాన దేవత అయిన వేంకటేశ్వరుని భార్యగా విశ్వసించబడే పద్మావతి దేవికి అంకితం చేయబడింది. శ్రీ పద్మావతి అమ్మవారి
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం
తెలంగాణ ఇంద్రకీలాద్రి.. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నరాత్రి మహోత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో నవ దుర్గా అవతారాలలో దర్శనమిచ్చే అమ్మవారి దర్శనం కోసం