హైదరాబాద్ చందానగర్లో కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా
పలాస జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను బర్త్డే పార్టీకి తీసుకెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతుర్ల భవిష్యత్తు కోసం
మద్యం మత్తులో తన భార్యను చంపేశాడో భర్త. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో
ఆమె పేరు వెంకట రమణ.. నాలుగు నెలల క్రితం మిడ్ వ్యాలీ సిటీ అపార్ట్మెంట్లోని ఒక డాక్టర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ప్రతిరోజూ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి వెళ్లిపోయేది.. అయితే
గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చీర పేరుతో కేటుగాడు మోసం చేశాడు. అన్ని పథకాలు అందుతున్నాయా అంటూ అందినకాడికి కేటుగాడు దండుకున్నాడు. చివరికి ఏం జరిగింతో మీరే చూడండి..! గుంటూరులో రోజుకో మోసం
మేషం (23 అక్టోబర్, 2024) మీరు శారీకకంగా చేసుకునే మార్పులు, ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. ఈరోజు సోమవారం రాక మిమ్ములనుఅనేక ఆర్ధికసమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు
శ్రీ మరిడమ్మ తల్లి దేవస్థానంస్థల పురాణంపూర్వకాలంలో కలరా, మశూచి లాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యువు భారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మశూచి మహమ్మారిని పారద్రోలిన మారెమ్మ
ఆంధ్రప్రదేశ్లో అర్చక పరీక్షల దరఖాస్తులకు గడువు పెంపు *రాష్ట్ర దేవాదాయ శాఖ త్వరలో నిర్వహించబోయే అర్చక పరీక్షలకు దరఖాస్తులకు గడువు పెంచినట్టు ఆ శాఖ కమీషనర్ ది 20-10-2024 నేడు సోమవారం దేవాదాయ
నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్డ్రింక్ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా
• ఇంట్లోనే భర్త అశ్లీల పనులు..• మిత్రులతో కలిసి హత్య చేయించిన భార్య • బెళగావిలో కిరాతకం గుట్టురట్టు రాయచూరు రూరల్: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల