ప్రేమను దక్కించుకోలేక ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని షాకింగ్ డెసిషన్ తీసుకుంది. లవ్.. ఒక పర్సన్
• ఏడాది క్రితం చనిపోయిన తల్లిదండ్రులు • ప్రస్తుతం అన్న మృతితో ఒంటరైన 11 ఏళ్ల బాలిక ఇల్లంతకుంట(మానకొండూర్): ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో.. తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై
• వ్యాపార లావాదేవీల నేపథ్యంలో హత్య • డబ్బుల కోసం మాట్లాడుకుందామని పిలిచి గొంతు బిగించి చంపిన స్నేహితుడు • మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు యత్నించిన మృతుడి కుటుంబ సభ్యులు అజిత్
• బంగారం ఆశ చూపి డబ్బులు వసూలు • ఓ వ్యక్తికి రూ.17 లక్షల టోకరా వేసిన డీఎస్పీ • చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు కామారెడ్డి క్రైం: ఎవరైనా మోసం చేస్తే న్యాయం కోసంపోలీసులను
*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ* *భవానిపురంలో మళ్లీ సోను గ్యాంగ్ హల్ చల్..* *24 గంటలు గడవకముందే భారీ ర్యాలీ* *అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నా సరే లెక్క
చిరుతపులుల కళేబరాలను గుర్తించిన అటవీశాఖ హడలిపోతోంది. మృతి చెందిన చిరుతపులుల కాళ్లను నరికి, కోరలను మాయం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా అడవుల్లో చిరుత పులుల మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు
చిమ్మ చీకట్లలో సాయం అందక, చూసేవారు లేక నిస్సయాకస్థితిలో రాత్రంతా 15 గంటలపాటు నరకయాతన అనుభవించాడు. అతని వృత్తి కల్లు గీత.. నిత్యం కల్లు తీస్తే గానీ పూట గడవదు. రోజులాగే కల్లు గీసేందుకు
ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు వేరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో చచ్చిపొమ్మని చేతిలో పురుగుల మందు పెట్టాడా ప్రియుడు. గుండె పగిలిన ఆమె క్షణం కూడా ఆలోచించకుండా దానిని తాగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
నాంచారంపేటలో రాజకీయ హత్య జరిగింది. పాత కక్షలతో చెలగల కాటయ్య అనే టీడీపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. Tiruapti: తిరుపతి జిల్లాలో టీడీపీ నేత హత్య కలకలంరేపింది.