• మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల అక్రమ వినియోగం • గుట్టురట్టు చేసిన సౌత్-వెస్ట్ జోన్ టాస్ ఫోర్స్ టీమ్ • నలుగురు నిందితుల అరెస్టు, భారీగా సరుకు స్వాదీనం • ఇలాంటి స్టెరాయిడ్స్ వినియోగం
• అరేబియా సముద్రంలో నలుగురు బాలికల జలసమాధి • కోలారు జిల్లా నుంచి స్టడీ టూరు వెళ్లిన విద్యార్థులు• కన్నవారికి తీరని శోకం • ‘హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు, కేసు కొత్త ప్రాంతాలను చూడాలనే
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నీటి పారుదల శాఖ
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి అతడు హాస్టల్ భవనం (Crime
రేషన్ మాఫియా మూలాలను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. జూన్ 28, 29 తేదీల్లో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో పెద్దఎత్తున పేదల బియ్యం పట్టుబడింది. కాకినాడ:
మేషం (13 డిసెంబర్, 2024) నిరంతరం సమయస్ఫూర్తి, అర్థంచేసుకోవడం లతో కూడిన ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో
సఫల ఏకాదశి రోజున లోక రక్షకుడైన విష్ణువును పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల మనిషి జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తోంది ఓ ఆటో. ఈ క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. స్కూల్ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న
ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులపై
• ఆత్మహత్యకు యత్నించిన కుటుంబంమృత్యువాత • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా నలుగురూ మృతి • కాసిపేట గ్రామంలో తీవ్ర విషాదం తాండూర్: ఆ ఇంటిల్లిపాది పాలిటమృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ..