SGSTV NEWS online
Home Page 677
NationalSpiritual

Sabarimala: రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల.. దర్శనం కోసం 12 గంటల సమయం

SGS TV NEWS online
శబరిమలలో అయ్యప్ప భక్తులు హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం పోటెత్తుతున్నారు. రోజులో వేలాది మంది స్వాములు అయ్యప్పను దర్శనం కోసం బారులు తీరారు. ఈ రోజు అయ్యప్ప స్వామికి థంక అంకి ఉత్సవంగా
Andhra PradeshTrending

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..Watch video

SGS TV NEWS online
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టిగా మందిలించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హెల్మెట్ ఉపయోగం, అవసరంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పలు
Astrology

నేటి జాతకములు 26 డిసెంబర్, 2024

SGS TV NEWS online
మేషం (26 డిసెంబర్, 2024) ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే- మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే, అది ఈరోజునఎంతో హాయిని రిలీఫ్ ని ఇస్తుంది. మీరు పర్యావరణకు
Andhra Pradesh

Satya Sai District: వేటకు వెళ్లి ఎంతకూ ఇంటికి రాని మత్స్యకారుడు.. చెరువు వద్దకు వెళ్లి చూడగా

SGS TV NEWS online
చేప పిల్లలకు ఈత ఎవరైనా నేర్పుతారా??? అలాగే మత్స్యకారుడికి చేపల వేట ఎలా చేయాలో ఎవరైనా నేర్పుతారా??? మత్స్యకారుడు అంటేనే నిత్యం నీటిలో వల పట్టుకుని చేపలు వేట చేయడం. అలాంటి జాలరిని తనకు
Andhra Pradesh

AP News: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

SGS TV NEWS online
వారిద్దరూ మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ బెర్త్ వచ్చింది. తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే వచ్చారు. ఈసారి టూ టైర్ ఏసీ
CrimeTelangana

జల్సాల కోసం దంపతుల చోరీలు.. కారులో పారిపోతుండగా ప్రమాదం.. తీరా ఏమైందో అని తెలిసే లోపే..

SGS TV NEWS online
జల్సాలకు అలవాటు పడిన ఆ ఇద్దరు దంపతులు.. ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్ వేశారు. తాళాలు వేసినా ఇళ్లు , దేవాలయాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడారు. పోలీసులకు ఎక్కడా చిక్కకుండా వరుస చోరీలకు
CrimeTelangana

HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్

SGS TV NEWS online
బీహార్ దొంగలు…వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి
Andhra Pradesh

Andhra News: రామ్ గోపాల్ వర్మకు రూ. కోటి 15 లక్షలు ఇచ్చారు.. 15 రోజులే గడువు ఇస్తున్నాం: జీవీ రెడ్డి

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సంస్థకు నష్టం కలిగించిన వారిని నుంచి డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు.
Andhra PradeshCrime

మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి

SGS TV NEWS online
అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్‌లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు అధికారుల
Andhra PradeshCrime

AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

SGS TV NEWS online
ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఉమ్మనీరు, రక్తం కలిసిపోవడం వల్లే అలా జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. భార్య మృతి