బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. అన్నా యూనివర్శిటీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసును నిర్వహించడంలో పోలీసులు, ప్రభుత్వ తీరును ఖండించారు. దీంతో కోయంబత్తూరులోని తన నివాసం బయట ఆయన స్వయంగా
తండ్రి చేసిన తప్పుకు కూతురు బలైన ఘటన హైదరాబాద్లోని నాచారంలో జరిగింది. సంగీత్రావు ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ వద్ద రూ.15లక్షలు తీసుకుని ఇప్పించలేదు. దీంతో అతడితోపాటు కూతురిపై కేసు నమోదైంది. ఆమెను డబ్బుల కోసం
కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఒకేసారి మృతి చెందడం సంచలంగా మారింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అని పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ మరణాల వెనుక కారణాలేమై ఉండవచ్చు?
👉 బడాబాబులే టార్గెట్గా వలపు వల విసిరిన జాయ్ జమీమా👉 ఇప్పటికే ఆమెతో పాటు మరో ముగ్గురి అరెస్ట్ 👉 తాజాగా కీలక ముఠా సభ్యులు రిమాండ్కు తరలింపు 👉 ఇందులో బీజేపీ యువ
మేషం (28 డిసెంబర్, 2024) ఒళ్ళునొప్పులు, వత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు.గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. స్నేహితులతో
బనశంకరి: కోట్లాది రూపాయల నగల వంచన కేసులో కమర్షియల్ స్ట్రీట్ పోలీసులకు పట్టుబడిన శ్వేతా గౌడ వలలో కొందరు నేతలు చిక్కుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ఆమె
కామారెడ్డి జిల్లా ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మిస్సింగ్ కేసులో ఎస్సై మృతదేహం కూడా దొరికింది. గత రాత్రే అడ్లూరు చెరువులో కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని కుమ్రంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి(12) మృతి చెందింది. ఇటీవలే జ్వరం,కడుపునొప్పితో హాస్పిటల్లో చేరి డిశ్చార్జ్ అయింది. మళ్లీ కడుపునొప్పి తీవ్రమై విద్యార్థిని మృతి
నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. గీత కార్మికుడి వద్ద కల్లు తాగిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో