ప్రతి సంవత్సరం మార్గశిర అమావాస్య ను మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిధిన జరుపుకుంటారు. ఈ అమావాస్య ఆంగ్ల సంవత్సరంలో చివరి అమావాస్య. ఈసారి మార్గశిర అమావాస్య తేదీ విషయంలో గందరగోళం
మేషం (29 డిసెంబర్, 2024) జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం
విశాఖ హనీట్రాప్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో ముగ్గురిని అరెస్ట్ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు
అప్పుల భారం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో జరిగిందీ విషాదం. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు, 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేశాడు. అయితే
చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా విలువైన వస్తువులను దొంగతనం జరగడం గురించి విన్నాం. వీళ్లు మాత్రం వేరే రేంజ్.. చికెన్ షాపులను మాత్రమే టార్గెట్ చేస్తారు.. దర్జాగా ఆటోలో
విశాఖపట్నం మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అధికారి అన్న విషయం మరిచిపోయారు. రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసలు, మృతదేహాన్ని మార్చురీకి
తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్తో
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం ఆర్జివాలే గణపతి ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయం గురించి ఒక
మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి