శ్రీ సత్యసాయి: పోలీసు స్టేషన్ లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై
విజయనగరం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ప్రసాద్ హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. అచ్చుతరావు భార్య లక్ష్మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కృష్ణనే మర్డర్ సూత్రధారిగా గుర్తించారు AP
– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్… మరోవైపు వంశీ అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే కస్టడీ కోరుతూ
మంచి నీళ్ల కోసమే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని మేథావులు అనేక మంది ఇప్పటికే పలుమార్లు ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అయితే ఇప్పటికే దేశంలో చాలా చోట్ల బావులు, చెరువులు, నదుల నీళ్లకు బదులు
అధికారుల పేరుతో బెదిరింపులు, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
గత వారం రోజులుగా స్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజికవర్గాలు మద్య భూ వివాదం కొనసాగుతోంది. రెండు సామాజికవర్గాల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంది. ఉన్నత ఆధికారులు
పొలం సరిహద్దు తగాదా నేపథ్యంలో తన తండ్రిని హత్య చేశారనిని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి లేకుండా
మేషం (15 ఫిబ్రవరి, 2025) మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి. మీకు లేనిది, బలం కాదు, సంకల్పం. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో
ఒక మనిషికి ప్రశాంతమైన జీవితం అంటే అప్పులు లేని డబ్బు కష్టాలు లేని జీవితం. అందరూ ఇదే కోరుకుంటారు. ఎవరి దగ్గరా డబ్బు ఆశించకుండా తన సంపాదనను తన ఇష్టానికి ఖర్చు చేస్తూ జీవించడం
ఇళ్ళు, వ్యాపార స్థలాలు ప్రారంభించినప్పుడు దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టడం మన సంప్రదాయం. దీనిని నరదిష్టి, కనుదిష్టి నివారణకు, అడ్డంకులు తొలగించడానికి చేస్తారు. అయితే ఈ ఆచారాన్ని పాటించే ముందు కొన్ని నియమాలు