మేషం (22 అక్టోబర్, 2025) మీ కొంత వినోదంకోసం, ఆఫీసునుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు.మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. ఈ రోజు మీకు దొరికే ఖాళీ
సువాసనగల పుష్పాలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. కాబట్టి దీనిని హర్సింగార్ అని కూడా పిలుస్తారు. పారిజాత వృక్షం సుమారు 10 నుండి 11 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది ఒక చిన్న వృక్షంగా
గ్రహ రాజు రవితో పాటు, రాజయోగకారక గ్రహమైన శుక్రుడు కూడా ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేస్తున్న శుక్రుడికి ఈ నెల 24 నుంచి నీచభంగం తొలగిపోయి పూర్తి స్థాయిలో నీచత్వం
గురు శిష్యులైన గురు చంద్రుల పరివర్తన జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైనది, పవిత్రమైనది. ఈ రెండు గ్రహాల మధ్య ఏ రకమైన సంబంధం ఏర్పడినా జీవితం పూల బాట అవుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అవి
సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బందికాకినాడ : భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహితను పోలీసులు క్షణాల్లో కాపాడారు. స్థానిక జగన్నాధపురం సమీపంలోని ఎన్.టి.ఆర్. బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై
నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యం మత్తులో కుమార్తెపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ వార్డులో
Riyaz Encounter: నిజామాబాద్ జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ (28) సోమవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పండుగ పూట ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. దీపావళి పండుగను పురస్కరించుకుని 9 మంది యువకులు.. ఎంజాయ్ చేసేందుకు విశాఖ యారాడ బీచ్ దగ్గరకు వెళ్లారు.. నీళ్ల లోపలికి వద్దు.. అంటూ అక్కడున్న
తెనాలిలోని సీఎం కాలనీలో మణికంఠ నివసిస్తున్నాడు. పౌరహిత్యం చేస్తుంటాడు. 18వ తేది రాత్రి సమయంలో మణికంఠ ఇంటి ఎదుట ఒక కారు ఆగింది. కారులో నుండి ఒక మహిళ, నలుగురు యువకులు దిగారు. వెంటనే
డబ్బులు, ఆస్తుల కోసం కొంతమంది మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు.. అయిన వారిని సైతం కడతేర్చడానికి వెనకడుగు వేయడం లేదు.. తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటి బంధాలు ఏమి చూడడం లేదు.. ఆస్థిని, డబ్బును