రంజాన్ రోజు తిరుపతిలో ముస్లిం వ్యక్తి చేసిన తిరుమల ప్రయాణం అలజడి సృష్టించింది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బైక్ ఆపకుండా వెళ్లిన వ్యక్తి టోపీ ధరించిన ముస్లిం యువకుడిగా భావించి అలిపిరి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. దీంతో భార్యపై
సంకట హర చతుర్థి ఉపవాసం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడింది, ఈ రోజున ఉపవాసంతో పాటు వినాయకుడిని పుజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని
మార్చి 29న శనిదేవుడు కుంభం నుండి మీనరాశికి మారుతున్నాడు. ఈ మార్పు 12 రాశులపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. కొన్ని రాశులకు శుభ ఫలితాలు, మరికొన్నింటికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏలిన శని, అష్టమ
మేషం (1 ఏప్రిల్, 2025) తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనున్న వైరాన్నైనా తొలగించివేయడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు.
అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో మాంగలిక దోషం అంటే కుజ దోషం ఉన్నప్పుడు.. యువతీ యువకులకు వివాహంలో అడ్డంకులు ఏర్పడతాయి. జాతకంలో మంగళ దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది.
భూదేవి పిలిచిందంటూ ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించగా.. సరైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్న ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డి పన్నెండేళ్ల
హైదరాబాద్లోని కర్మన్ ఘూట్ లో ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యాడు.వెంకటేశ్వర్లును కత్తితో నరికి చంపాడు పవన్ అనే యువకుడు. వెంటనే వెంకటేశ్వర్లును ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. హైదరాబాద్లోని
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో
ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది.