ఆయన ఓ పంచాయతీ కార్యదర్శి. ఆయన ఆస్తుల విలువ చూస్తే బైర్లు కమ్మాల్సిందే. అలా ఉంది మరి మనోడి సంపాదన. ఇతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. గత ఫిబ్రవరి
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి.. ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి.. ఇద్దరమ్మాయిలతో..
ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతోంది.. ఏదో తేడాగా కనిపించింది.. చాలామంది అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు.. డీజేలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ సీన్
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. విష్ణువు గరుత్మండికి మనిషి జీవితంలో చేసిన కర్మ గురించి.. మరణాంతరం జీవి ప్రయాణం గురించి తెలియజేస్తుంది. మరణ సమయంలో మనిషి పొందే అనుభవాలను మాత్రమే కాదు.. జీవించి
పెళ్లి ఇద్దరు వ్యక్తులను కలిపే వేడుక మాత్రమే కాదు రెండు కుటుంబాలను కలిపే వేడుక. యువతీ యువకులు భార్యాభర్తలుగా కలిసి మెలసి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అయితే ఈ పెళ్లి
వివాహం జరిగి కేవలం 22 రోజులే అయింది. అంతలోనే ఆ నవవధువు కాటికి పయనమైంది. అత్తారింటి వేదింపులు భరించలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్
చెన్నై టెక్ బిలియనీర్ ప్రసన్న భార్య దివ్య సంచలన ఆరోపణలు చేసింది. తాను బిడ్డకు జన్మనిచ్చిన వారంలోనే తనతోపాటు ఫ్రెండ్స్తోనూ శృంగారం చేయమని ప్రసన్న టార్చర్ చేసినట్లు చెప్పింది. అతనితో పెళ్లి జీవితంలో మరిచిపోలేని
జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిమ్ట్రైనర్ అయిన ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్లో ఉండగా డంబెల్స్తో
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు
మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్పల్లిలోని తన ఇంట్లో 150