మహిళా తహసీల్దార్కు రాత్రి 11 గంటలకు ఎమ్మెల్యే నుంచి ఫోన్..! అవును.. నేనే చేశానంటూ..
పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్సెస్ పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మి వ్యవహారం సంచలనంగా మారింది. తనకు ఎమ్మెల్యే విజయచందర్ రాత్రి 10:59 నిమిషాలకు ఫోన్ చేసి అసహ్యంగా, అసభ్యకరంగా ఒక మహిళను అని కూడా
