చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత
రిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి ఓ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.. హోటల్లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న విషయం గుట్టు రట్టయింది. పైకి హోటల్ గా కనిపిస్తున్నా..
