వాస్తు శాస్త్రం ఇంటిలో ప్రతి దిక్కుకి ఒక ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా ఇంటి దక్షిణ దిశ సంపదతో ముడిపడి ఉంటుందని చెబుతారు. ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బు అయస్కాంతంలా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్దమనుషుల పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి.
విజయనగరం జిల్లా బొబ్బిలి ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ విద్యార్థి మృతికి దారి తీసింది. రావువారి వీధికి చెందిన సుందరాడ సంతోష్, విజయల
సింపతీ కోసం తన తల్లిని కరెంట్ పోల్కు కట్టేసి వీడియో తీసిన ఓ కుమారుడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఆస్తి తగాదాల కారణంగా అవతలి వర్గం వారు తన కన్న తల్లిని కరెంటు స్తంభానికి
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కోపం హత్యలకు దారితీస్తున్నాయి. ఇలా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. తన వివాహేతర
నకిలీ బాబాలపై ఉత్తరాఖండ్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఒక్కొక్కరినీ ఏరివేసేపనిలో పడింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆపరేషన్ కాలనేమి’ చేపట్టిన సంగతి
మలక్ పేట్లోని శాలివాహన పార్క్లో సీపీఐ నాయకుడు చందునాయక్ ను ప్రత్యర్థులు ఈ ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై చందు నాయక్ భార్య నారి భాయ్ హాట్ కామెంట్స్
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గొంతు బిగించి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నరు Kadapa Girl
మేషం (15 జూలై, 2025) సాయంత్రం కొంచెం రిలాక్స్ అవండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు-