అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ
మదనపల్లె : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు..నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి
వరమహాలక్ష్మి వ్రతం చేసే వారు.. లక్ష్మీ దేవి కరుణ పొందడానికి కొన్ని శక్తివంతమైన మంత్రాలు జపిస్తే మంచిది. ఆరోగ్యం, సిరి సంపదలు, కుటుంబంలో శాంతి కోసం ఈ మంత్రాలను వ్రతంలో తప్పక జపించండి. ఈ
శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం పెళ్లైన మహిళలే కాకుండా.. పెళ్లి కాని యువతులు కూడా భక్తి శ్రద్ధల తో ఆచరించవచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహం, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని
ఎవరైనా రోడ్డుపై నిలబడి ఉండగా సడన్గా ఒక కారు వచ్చి వాళ్లను అందులోకి బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లడం మనం సినిమాల్లో చాలా చూసుంటాం. అయితే ఇచ్చం అలాంటి ఘటనే తాజాగా అల్లూరు జిల్లా దేవీపట్నం
రోజురోజుకు మావనసంబంధాలు మంటకలిచిపోతున్నాయి. డబ్బులు, ఆస్తుల కోసం కొందరు సొంతవాళ్లను కడలేర్చుతున్నారు. డబ్బ మోజులో పడి మన అనుకున్నవారిని మోసం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అక్క బ్రతికుండగానే
పిల్లలకు మంచి, చెడ్డలు నేర్పించాల్సిన తల్లే దారి తప్పింది ప్రవర్తించింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తల్లి చేసిన పాడు పనికి కన్న కొడుకు మనో వేదనకు గురయ్యాడు. తెలిసిన వారు
లింక్ పంపి.. ఒక్కసారి క్లిక్ చేయమంటారు. ఆడి గెలిస్తే గిఫ్ట్, బోనస్, కూపన్లు అంటూ టెంప్ట్ చేస్తారు. అలా రొంపిలోకి లాగి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి బానిసల్ని చేస్తారు. ఇది తెలియక చాలామంది అడిక్ట్
ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు రెవెన్యూ అధికారులు. ఈసంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది..కూసుమంచి మండలం గట్టుసింగారం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన పీర్బాషా కుమార్తె షమీమ్బానకు అనంతపురం