మేషం (22 సెప్టెంబర్, 2025) మీ శ్రీమతితో బంధం , మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది. మరి ఏదైన తెలివితక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి
హిందూ మతంలో శారదీయ నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం ఈ నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. అమ్మవారి
దేశ వాప్తంగా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారి ఆలయాల్లో, మండపాలలో, ఇంట్లో పూజ గదిలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న
మనుషులు జల్సాలకు అలవాటు పడి అప్పులపాలు అవుతూ.. దొంగతనాలు(Theft), మోసాలు చేస్తున్నారు. డబ్బు కోసం మన, తన అనే తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి నగరంలో చోటుచేసుకుంది. డబ్బు
కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కరెంట్ వైర్ తెగిపడి స్పాట్లోనే ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్గడ్లో చోటుచేసుకుంది. కొండగావ్ పండుగ సందర్భంగా అక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రేక్షకుల
సాధారణంగా పాములను చూస్తేనే భయపడిపోతాం. మనకు కనిపించే పాములన్నీ ఒక తలతో, వెనుక తోకతో కనబడుతుంటాయి. అది మనకు తెలిసిందే..! మరి రెండు తలల పామును ఎప్పుడైనా చూశారా..? ఒకవేళ చూసినా చాలా అరుదుగా
శరన్నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ 22, 2025న ప్రారంభం కానున్నాయి. నవరాత్రి సమయంలో బ్రహ్మయోగం, శుక్లయోగం , మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతున్నందున.. మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశులకు
మేష రాశి (సెప్టెంబర్ 21-27, 2025) మేష రాశి వారు ఈ వారం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృషభ రాశి
శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడమే కాదు ఉపవాసం చేస్తారు. ఇలా ఉపవాసం చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. ఇలా చేయడం వలన సంప్రదాయాన్ని గౌరవించడమే కాదు శరీరం, మనస్సు, మనసుని స్వచ్చంగా చేసుకుంటారు. ఈ
భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రసిద్ధి చెందిన అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం ఒమన్లో ఉంది. ఈ ఆలయాన్ని భారదేశానికి చెందిన వేలాది మంది సందర్శిస్తారు.