Mahbubnagar : పిండ ప్రదానం చేసి వెళ్తుండగా.. 5 నెలల గర్భవతితో పాటుగా
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్ను కారు ఢీకొట్టినడంతో కారులో ఉన్న బావ, మరదలు ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. మృతులను బీరం రంజిత్ రెడ్డి, హారిక రెడ్డిగా గుర్తించారు మహబూబ్నగర్
