ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, YCP నేత జోగి రమేష్పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో
మంచిర్యాల రైల్వే స్టేషన్లో గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ బోగీల మధ్య ప్రమాదకరంగా ప్రయాణించిన ఓ యువకుడు హల్చల్ సృష్టించాడు. రైల్వే పోలీసులు గుర్తించి, అతనికి నచ్చజెప్పి కిందికి దించారు. విచారణలో యువకుడికి మతిస్థిమితం
పొలం పనులకు వెళ్ళిన 16 ఏళ్ళ బాలికను మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్ళి ఐదురోజులు లాడ్జిలో ఉంచి ఓ కామాంధుడు తన పశువాంఛను తీర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాలని బాలిక ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా నిర్బంధించి పలుమార్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ప్రసిద్ధ భీమేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన అపచారం జరిగింది.భీమేశ్వర స్వామి ఆలయంలో అతి పురాతన మైన కఫాలేశ్వర ఘట్టంలోని శివలింగాన్ని ధ్వసం చేశారు గుర్తుతెలియని
అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు. ఇంట్లో చెప్పారు. కానీ కులం పెళ్లికి అడ్డమైంది. పెద్దలు నో చెప్పారు. ఐతే.. ఏదేమైనా కలిసే ఉండాలని ఫిక్సైన ఇద్దరూ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసి అమ్మాయి బంధువులు
మద్యం తాగి బిర్యానీ తిన్న పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 15 మందిలో ఒక్కరు చనిపోగా మిగతా వాళ్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మందిని మల్లారెడ్డి
ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే ఆ ఇంట్లో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్త సంవత్సరం నాడే ఓ తండ్రి తన కన్నకూతుళ్లు, కొడుకుకు విషం ఇచ్చి, అనంతరం అతను ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు
. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మత్తు బాగోతం వెలుగుచూసింది. నగర శివారులోని కిస్మత్పూర్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. పైకి చూస్తే అది ఓ సాధారణ తోటలా కనిపించినా.. లోపల