Telangana: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు కీలక పరిణామం.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు షేక్ రియాజ్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సారంగాపూర్ దగ్గర పట్టుబడిన
