Delhi Bomb Blast: ఢిల్లీ బ్లాస్ట్కు ఫరీదాబాద్, పుల్వామా లింకులు.. 12కి చేరిన మృతుల సంఖ్య.. సంచలన విషయాలు..
ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్ కారులో బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స
