వరకట్న వేధింపులు తాళలేక.. కుమారున్ని చంపి తల్లి ఆత్మహత్య
చోడవరం (అనకాపల్లి) : వరకట్న వేధింపులు తాళలేక, ఓ వివాహిత కుమారున్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోడవరంలోని కనకమాలక్ష్మి నగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం
