నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి
అన్నవరం: అన్నవరం దేవస్థానం ఏఈఓ కొండలరావు.. మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ముందస్తు
తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా
సినీ నటి కల్పిక గచ్చిబౌలి పబ్(Pub) లో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్ నిర్వాహకులతో కల్పిక గొడవకు దిగినట్టు సమాచారం. పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ (Cake)విషయంలో కల్పిక పబ్ యాజమాన్యంతో
మేషం (1 జూన్, 2025) కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులుఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. తెలుసుకోవాలన్న
గాయత్రి జయంతి అనేది హిందూ మతంలో గాయత్రి దేవి జన్మదినోత్సవాన్ని జరుపుకునే ఒక పండుగ. ఇది వేద మాత గాయత్రికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల
వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కుటుంబం, కాపురం, పిల్లలు, పరువు గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంబంధాలు రోజూ పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. బయటపడని వాటికి లెక్కే లేదు.
సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గాలి బాల్ లక్ష్మీ అనే మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా
భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మరో మహిళతో