27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
రైలు కింద పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి 27న పెళ్లికి ముహూర్తం నిర్ణయించిన పెద్దలు వేణుగోపాలపురంలో విషాదచాయలు ఇద్దరూ కూతుళ్లే అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోలేదు. భారంగా భావించనూ లేదు. తాహతుకు మించి పెంచారు..
