చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్లో బాలిక మృతికి కారకులెవరు..?
తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బిడ్డ.. బంధువుల దగ్గర ఉండలేక చదువుకోవాలన్న లక్ష్యంతో సిటీకి వచ్చింది. ఇంతలో మాయదారి రోగంతో ప్రాణాలు వదిలింది. అందరినీ తీవ్రంగా కలచివేస్తున్న ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
