విజయవాడలో మళ్లీ డ్రగ్స్ కలకలం
అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలంరేగింది. మాచవరం పీఎస్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను నుంచి ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన మరో నిందితుడు
