హైదరాబాద్లో దారుణం… కట్నం వేధింపులు, మగబిడ్డ కోసం ఒత్తిడి తట్టుకోలేక తహేరా ఫాతిమా అనే మహిళ భవనం పై నుంచి దూకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన కారణంగా భర్త, అత్తింటివారి
గుంటూరు అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ సాధకుడు, మహానుభావుడు గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు గుంటూరు లాడ్జి సెంటర్లో ఉన్న లో
ఈ రోజు 14-4-2026వ తేదీన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లో గాంధీ నగర్ లో పిల్లి.డేవిడ్ కుమార్ గారి ఇంటి వద్ద జరిగిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జై భారత్
నేటి జాతకములు..14 ఏప్రిల్, 2026 మేషం (14 ఏప్రిల్, 2026) మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది, కనుక మీ ఆరోగ్య రీత్యా దురాలు నడవడానికి వెళ్ళవచ్చును. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. కుటుంబంలో
బేగంపేటలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్గా ఉన్న వ్యక్తి ఇతర సిబ్బందితో కలిసి కస్టమర్ సంతకాలను పోర్జరీ చేసి వారి అకౌంట్ నుంచి సుమారు రూ.6.5 కోట్లు
ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన 17 ఏళ్ల విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన కూతురిని
అదే కోనసీమ జిల్లాలోని మురమళ్ళ గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం Sri Veereswara Swamy Temple : ఈ కాలంలో పెళ్లిళ్లు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్లు ఆలస్యంగా జరగటానికి
జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సార్లు గ్రహాలు తమ మార్గాన్ని మార్చుకోవడం, ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం, కదలికలు జరపడం చేస్తుంటాయి. అయితే ఇటువంటి క్రమంలోనే రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే అతి
వైశాఖ అమావాస్య హిందూ సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యతను కలిగిన ఒక పవిత్రమైన రోజు. ప్రతి నెల వచ్చే అమావాస్యల కంటే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది విశ్వాసం, స్మరణ,