SGSTV NEWS online
Home Page 121
CrimeTelangana

తీవ్ర విషాదం.. 7 నెలల గర్భిణి అని చూడకుండా ఇదేం టార్చర్..!

SGS TV NEWS online
లేదు. తాజాగా అదనపు కట్నం కోసం మరో అబల బలైంది. వరకట్నం వేధింపులు భరించలేక ఏడు నెలల గర్భిణీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. కుటుంబసభ్యులు ఇచ్చిన
CrimeTelangana

Hyderabad: కవలలతో ఇంట అడుగు పెడుతుందనుకున్న శ్రీమతి.. కన్ను మూయడంతో..

SGS TV NEWS online
ఆశలు అడియాశలు అయిపోయాయి.. ఆమె కడుపు పండింది.. ఇంటికి కవలలు వస్తారనుకుంటే.. కడుపున పిల్లలతో పాటు శ్రీమతి సైతం ఈ లోకాన్ని వీడారు. దీంతో అతనికి జీవితంపై విరక్తి కలిగింది. తాను ఎవరి కోసం
Andhra PradeshCrime

కూతుర్ని రూ. 20 లక్షలకు తెగనమ్మి.. తండ్రి జల్సాలు

SGS TV NEWS online
ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే  బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో
Famous Hindu TemplesSpiritual

Rahu Temple: ఈ ఆలయంలో రాహువుకు రాహుకాలంలో పాలు పోస్తే .. నీలి రంగులోకి.. కారణం నాగమణి అంటున్న పురాణాలు

SGS TV NEWS online
Thirunageswaram Raghu Temple: మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్
AstrologySpiritual

2026లో లక్కు కలిసొచ్చే రాశులివే..కోట్ల ఆస్తి వీరి సొంతం!

SGS TV NEWS online
జ్యోతిష్యశాస్త్రంలో రాజయోగాలు ఏర్పడటం కామన్. నెలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి గ్రహాల కలయిక, రాశుల సంచారం అనేది చాలా కామన్. అయితే 2026వ సంవత్సరంలో శుక్రాధిత్య రాజయోగం ఏర్పడనుంది. దీని వలన రానున్న
CrimeTelangana

చిన్న అరుణాచలం ఆలయంలో అపశృతి.. దీపాలు వెళిగిస్తుండగా చెలరేగిన మంటలు..

SGS TV NEWS online
మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే కార్తిక మాసం చివరి సోమవారం రోజుల కొత్తగూడెం జిల్లాలో విషాదం వెలుగు చూసింది. నర్సాపూర్‌లోని చిన్న ఆరుణాచలం ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. భక్తులు ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా ఆగ్ని
CrimeTelanganaViral

Telangana: వరి పొలంలో ఎస్సై పరుగో పరుగు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..

SGS TV NEWS online
కొంతమంది పోలీసుల తీరు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తుంది. మెదక్ జిల్లాలో పది రోజుల్లో ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి పట్టుబడటం సంచలనం సృష్టించింది. టేక్మాల్ ఎస్సై రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి
Andhra PradeshCrime

Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

SGS TV NEWS online
డీజీపీ పర్యవేక్షణలోనే సెర్చ్ ఆపరేషన్ నడించదని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ వెల్లడించనున్నట్లు కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు విజయవాడ, నవంబర్ 18: నగరంలో భారీగా మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న
Andhra PradeshCrime

హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!

SGS TV NEWS online
విజయవాడ, కాకినాడతోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను పోలీసులు గుర్తించారు. తాజాగా పలు ప్రాంతాల్లో మావోలను అదుపులోకి తీసుకున్నారు.ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ,
Andhra PradeshCrime

మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!

SGS TV NEWS online
మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మరికొందరు లొంగిపోయారు. తాజాగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందారు. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా