విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురం లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ కె పాల్ కామెంట్స్ 25 వేల కేజీల డ్రగ్స్ ఎన్నికలలో వాడడానికి ప్రజల మైండ్ నీ
గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు భార్యాభర్తలు. బంగారాన్ని కుదవ పెట్టి ఆ బంగారాన్ని విడిపించడానికి మరో బ్యాంక్లో డబ్బును తీసుకున్నారు. ఇలా ఏకంగా 51 లక్షల రూపాయలను కొట్టేశారు ఈ ఇద్దరు..
ఆ మగాళ్లు మృగాల్లా మారారు. అభం శుభం తెలియని బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉచ్చం నీచం మరిచి పశువుల్లా ప్రవర్తించారు. న్యాయం చేయాలని సూచించిన పెద్దల మాటను పెడచెవిన పెట్టారు. బ్రతుకు తెరువు
జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిపేరే షికార్ అన్న బిరుదును తెచ్చుకున్న ఘరానా హంటర్ అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. గతంలో దుప్పుల వేట కేసులో
మనిషి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కర్రీ పాయింట్కు వెళ్లి పప్పు తీసుకురాలేదని కోపంతో సొంత అన్న కొడుకును కాటికి పంపించాడు ఓ దుర్మార్గుడు.. ఈ ఘటన కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం
మహబూబ్నగర్ : ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడిపోయారు. పెట్టుబడుల పేరుతో భారీగా లాభాలు ఆశ చూపి ఓ పే యాప్ కేటుగాళ్లు కోట్ల రూపాయలు
హోలీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మథుర-బృందావన్లో మార్కెట్లు అందమైన రంగులతో ముస్తాభయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్పుడే రంగులతో ఆడుకోవడం ప్రారంభించారు. అయితే ఢిల్లీ నుంచి అలాంటి వీడియో ఒకటి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఈడీ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళింది ఢిల్లీ సీఎం