వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి–శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో
