డాక్టర్ పై కన్నేసిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. అప్పటికే వివాహమైన డాక్టర్ ను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన సదరు మహిళ అతడి భార్యను అడ్డు తొలగించాలని పథకం వేసింది. ఇందులో భాగంగా
అర్ధరాత్రి వేళ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వేగంగా దూసుకొచ్చి రోడ్డు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును
గుంటూరు పట్టాభిపురంలో వ్యభిచార ముఠా అరెస్ట్.టాస్క్ఫోర్స్, పోలీసుల సంయుక్త దాడులు.ఒక నిర్వాహకుడితో పాటు మొత్తం ఆరుగురు అదుపులోకి .వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం గుంటూరు పట్టాభిపురంలో ఓ వ్యభిచార ముఠా గుట్టును
తెల్లవారుజామున నిద్రలేచి చూసిన ఆ అన్నదమ్ములకు ప్రాణాలు పోయినంత పనైంది. ఇంటి గడప దాటగానే ఎదురుగా కనిపించిన దృశ్యాలు వారిని వణికించాయి. నల్లటి ముగ్గులు, కోసిన నిమ్మకాయలు, విరజిమ్మిన పసుపు కుంకుమలు.. క్షుద్ర పూజల
సాధారణంగా హోటల్కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం. కానీ, కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్పై.. అడ్డుకున్న సిబ్బందిపై
గోదావరి ఒడ్డు.. పక్కనే తుమ్మ పొదలు.. ఆ పొదల చాటున ఓ చెట్టు కొమ్మకు వేళాడుతున్న ఓ యువకుడి మృతదేహం.. కట్ చేస్తే ఎదురుగా పండరీనాథ్ విగ్రహం.. ఆ విగ్రహం ముందు పూజలు చేసిన
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ.. వారి మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న గడ్డపోతరం మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో
ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినందుకు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ (SRO-1) కె. మధుసూధన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శుక్రవారం ఆదాయానికి మించి ఆస్తుల
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. వనజ గ్రామానికి చెందిన మీనక మధు సూదన్
అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి అడుగులు, మృత్యువు ఒడిలోకి చేరుతాయని ఎవరూ ఊహించలేదు. బై బై అమ్మా అంటూ చెప్పిన ఆ మాటలే ఆఖరి పలుకులవుతాయని తెలిస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోయేది కాదు. పాఠశాల