మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..
మద్యం మత్తు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్, నాగరాజులు స్నేహితులు. ఇద్దరూ వివాహితులు. వేరువేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ.. మంచి స్నేహం ఉండటంతో కలిసి
