నాడు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపారు – నేడు ఆత్మహత్య చేసుకున్నారు, కుళ్లిన స్థితిలో మృతదేహాలు!
మహబూబాబాద్ జిల్లాలో దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు గత నెల ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. గత నెలలో తమ
