ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు.
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి
138 వ మేడే సందర్భంగా ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో నిడదవోలు యర్నగూడెం రోడ్ లోని ఐ.యఫ్.టి.యు స్థూపం వద్ద ఇఫ్టూ నిడదవోలు ఏరియా ప్రెసిడెంట్ తీపర్తి వీర్రాజు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం ఆయన
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.యఫ్.టి.యు) ఆధ్వర్యంలో నిడదవోలు మండలం వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలు.1) నిడదవోలు మండలం శెట్టిపేట లో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే
శివాజీనగర/ బనశంకరి: హాసన్లో మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు రోజురోజుకూ బిగుసుకుంటోంది. సిట్ విచారణ ప్రారంభం కాగా, ఇంతలో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది.
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇద్దరు అగంతకులు బైక్పై వెళ్తూ తుపాకీతో 4 రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అరెస్ట్
చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉన్నాడు. మాసిపోయిన షర్ట్, నార్మల్ ప్యాంట్ ధరించి, బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. అతడ్ని చూస్తే ఎవ్వరికైనా అస్సలు అనుమానమే రాదు. అతని వాలకం, వేషం చూసిన పోలీసులకు కూడా
*జగన్ కి ఓటేస్తే ప్రజల ఆస్థి గోవిందా* *జగన్ లాండ్ గ్రాబియింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం* *జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న ‘జగ్గుభాయ్’* *డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్
తన చావుకు సీఐ, ఎస్ఐ కారణం.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తి తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్( రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.