*”
కంచికచర్ల మండలం : *బత్తినపాడు మరియు చెవిటికల్లు గ్రామాల ఎస్సీ కాలనీలలో* నందు శనివారం నాడు రాత్రి జిల్లా/నియోజకవర్గ/మండల/గ్రామ తెదేపా జనసేన ఎస్సీ సెల్ నేతలు, స్థానిక ప్రజానీకంతో *”మన పల్లెకు మన సౌమ్య”* కార్యక్రమంలో పాల్గొని *స్థానికులతో సహపంక్తి భోజనం* చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి *తంగిరాల సౌమ్య* గారు..
కామెంట్స్..
*మన పల్లెలకు వస్తే మీరు నాపై చూపించే ఆప్యాయత, ఆదరణ వెలకట్టలేనిది*
_*జగన్మోహన్ రెడ్డి కేవలం తన ముఖ్యమంత్రి పదవి వంచకై దళితులను కేవలం ఓటు బ్యాంకుకే పరిమితం చేసి దళితుల జీవితాలతో ఆటలాడుకున్నాడు*_
*వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లను నిర్వీర్యం చేసి 27 స్కీములను రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం*
_*ఐదేళ్ల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలామంది దళితులు అభాగ్యులయ్యారు. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ..*_
*కష్టజీవులైన మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గోరంత మన నుంచి లాక్కుంది కొండంత*
_*ఈ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలకు, పన్నుల పోట్లకు, కరెంట్ ఛార్జీల మోతలకు బలైపోయాము..*_
*ప్రతి ఒక్కరు గమనించి ఒక్క ఛాన్స్ మాయతో మనకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి జరగకుండా జాగ్రత్త పడదాం.. మాయమాటల ముఠా ఓట్ల కోసం మళ్లీ గ్రామాలలోకి వాడలలోకి బయలుదేరాయి.*
_*దుర్మార్గపు వైసీపీ పార్టీకి రేపు జరిగే ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుదాం*_
*”మన పల్లె మన సౌమ్య”* కార్యక్రమానికి ఇంతటి ప్రజాదరణ చూపిన మీ అందరికీ *పేరుపేరునా ధన్యవాదములు*
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?