నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని, ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లే దారిలో సుమారు రెండు వారాలు అవుతున్న, మిషన్ భగీరథ తాగునీరు గేట్ వాల్వ్ లీకేజీ అవుతున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదని బీసీ కాలనీవాసులు వాపోతున్నారు లీకేజ్ అవుతుంది నీళ్లు సిసి రోడ్లపై పారుతున్నడంతో రాత్రి వేళ అటుగా వెళ్లే పాదాచర్యలు, కాలు జారి కింద పడ్డ సంఘటనలు చాలా జరిగాయి, కావున సంబంధిత అధికారులు స్పందించి లీకేజ్ అవుతున్న గేటు వాల్యూ ను మరమ్మతులు చేసి బీసీ కాలనీ వాసులకు తాగునీటిని అందించాలని, బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు,
sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!