నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని, ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లే దారిలో సుమారు రెండు వారాలు అవుతున్న, మిషన్ భగీరథ తాగునీరు గేట్ వాల్వ్ లీకేజీ అవుతున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదని బీసీ కాలనీవాసులు వాపోతున్నారు లీకేజ్ అవుతుంది నీళ్లు సిసి రోడ్లపై పారుతున్నడంతో రాత్రి వేళ అటుగా వెళ్లే పాదాచర్యలు, కాలు జారి కింద పడ్డ సంఘటనలు చాలా జరిగాయి, కావున సంబంధిత అధికారులు స్పందించి లీకేజ్ అవుతున్న గేటు వాల్యూ ను మరమ్మతులు చేసి బీసీ కాలనీ వాసులకు తాగునీటిని అందించాలని, బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు,
sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024