ఎన్టీఆర్ మార్గ్ లో కారు బీభత్సం సృష్టించింది. తెలుగుతల్లి వంతెనవైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు.. ఫుట్పాత్పైపై ఉన్న ఐస్క్రీమ్ బండిని ఢీకొట్టి ఆ తర్వాత రాంగూట్లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్ లో కారు బీభత్సం
సృష్టించింది. తెలుగుతల్లి వంతెనవైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు.. ఫుట్పాత్పై ఉన్న ఐస్క్రీమ్ బండిని ఢీకొట్టి ఆ తర్వాత రాంగ్లూట్లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ప్రేమికులకు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురానికి చెందిన కారు యజమాని, విశ్రాంత ఇంజినీర్ విజయ్కుమార్పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమికుడు బ్రహ్మయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. యువతి చికిత్స పొందుతోంది.
Also read
- Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న యువతి.. వెనకే వచ్చి పట్టుకున్న పట్టుకున్న వ్యక్తి.. కట్ చేస్తే..
- Software employee suicide: కాకినాడలో మరో బెట్టింగ్ బాధితుడు బలి.. తల, మొండెం వేరై
- AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..!
- DNA test: దివ్యాంగ సోదరిపై అత్యాచారం.. నాలుగేళ్లకు ‘డీఎన్ఏ’ పరీక్షలో దొరికిపోయి!
- ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య