విజయవాడ
మాజి డిప్యుటీ మేయర్ గోగుల రమణారావు కారు ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండుగులు
రూ.60వేలు వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రమణారావు
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు
సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించిన దుండుగులు
దాడి చేసిన వారి గురుండి ఆరా తీస్తున్న పోలీసులు
ఈ మధ్యనే టిడిపి నుండి వైసిపి కి మాజీ ఎంపీ కేశినేని నాని తో వైసిపి లోకి వెళ్లిన గోగుల రమణారావు
ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి అనుచరులు చేసి ఉండవచ్చని అనుమానం.
విచారణ చేపట్టిన పోలీసులు..
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!