విజయవాడ
మాజి డిప్యుటీ మేయర్ గోగుల రమణారావు కారు ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండుగులు
రూ.60వేలు వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రమణారావు
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు
సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించిన దుండుగులు
దాడి చేసిన వారి గురుండి ఆరా తీస్తున్న పోలీసులు
ఈ మధ్యనే టిడిపి నుండి వైసిపి కి మాజీ ఎంపీ కేశినేని నాని తో వైసిపి లోకి వెళ్లిన గోగుల రమణారావు
ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి అనుచరులు చేసి ఉండవచ్చని అనుమానం.
విచారణ చేపట్టిన పోలీసులు..
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





