విజయవాడ
మాజి డిప్యుటీ మేయర్ గోగుల రమణారావు కారు ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండుగులు
రూ.60వేలు వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రమణారావు
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు
సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించిన దుండుగులు
దాడి చేసిన వారి గురుండి ఆరా తీస్తున్న పోలీసులు
ఈ మధ్యనే టిడిపి నుండి వైసిపి కి మాజీ ఎంపీ కేశినేని నాని తో వైసిపి లోకి వెళ్లిన గోగుల రమణారావు
ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి అనుచరులు చేసి ఉండవచ్చని అనుమానం.
విచారణ చేపట్టిన పోలీసులు..
Also read
- Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగల బాగోతం..!
- నేటి జాతకములు 29 జూన్, 2024
- Shadnagar: షాద్నగర్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు
- ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం.. కుటుంబాన్ని కాపాడిన కొడుకు..
- అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..