July 8, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి

కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

Also read :చదువుకున్న మూర్ఖుడు… భార్యకు మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలిసి

కాగజ్ నగర్ : కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ తల్లి అనిత (45), కుమార్తె రమ్య (16) బుధవారం మృతి చెందారు. మిగతా ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, ఐశ్వర్య సైతం మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కాగజ్నగర్ రూరల్ సీఐ రాంబాబు తెలిపారు.

Also read :దారుణం: మధ్యప్రదేశ్‌లో బురారీ తరహా మరణాలు.. అచ్చం ఓకే తరహాలో!

Related posts

Share via