*
ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష
అనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయాలపాలైన వారికి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..