ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు, వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీసిన సీఎం. గేట్ల వద్ద అడ్డుపడిన వైసీపీ పంపించిన బోట్లను పరిశీలించిన సీఎం. వైసీపీ నేతలు కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి, వరద వస్తున్న సమయంలోనే నాలుగు వైసీపీ బోట్లు పంపించిన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్గా తేలింది. ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తు మొదలు పెట్టారు.
తాజా వార్తలు చదవండి
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





