నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది....
హుబ్బళ్లి, ఏప్రిల్ 19: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తెను ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. నిరంజన్ కుమార్తె నేహా (23)...
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. రాత్రుళ్లు ఒకే సమయంలో ఘటనలు 8 కేసులు నమోదు.. ఇద్దరు అరెస్టు? జూబ్లీహిల్స్, న్యూస్టుడే: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ల్లో ఆకతాయిలు...
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. మోకిల ఠాణాలో...
తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా...
విజయవాడలో రోడ్ నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. ఏ1గా చేర్చిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు -అమరావతి, – విజయవాడ నేరవార్తలు:...
ఆర్కేనగర్ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆరోపిస్తూ శుక్రవారం ఓ...
ఒంగోలు, ఏప్రిల్ 19: జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి...
రోజు రోజుకీ మానవ సంబంధాలు బీటవారుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే చంపేస్తున్నారు. లేదా తమని తాము చంపుకుంటున్నారు. ఇటీవల ఓ భార్య తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన మరువక ముందే.. తాజాగా...
వారిద్దరూ అన్నదమ్ములు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పంపకంలో పంతాలకు పోయారు. పేగు బంధాన్ని కాదని ఘర్షణకు దిగారు. పెద్ద మనసు చేసుకోవాల్సిన అన్న బాధ్యత మరచి తమ్ముడిపై దాడికి దిగాడు. కోపంలో నాటు...