Category : Crime
Andhra Pradesh: గోల్డ్లోన్ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా.. అన్నం పెట్టిన కంపెనీకి సున్నం రాసిన సిబ్బంది
అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరు వెళ్లకుండా వెల్లడించకుండా అంతర్గతంగా విచారణ జరిపించి విషయం బయటికి పొక్కకుండా బంగారం...
AP News: ఇష్టం లేని పెళ్లి.. భర్తకు ఫుల్గా మద్యం తాగించి.. ఆమె ఏం చేసిందంటే.!
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిర్వాకం వెలుగు చూసింది. పిచ్చాటూరు మండలం జీఎన్...
Medchal Murder Case : మహిళ హత్య కేసులో పురోగతి
ఈనెల 24న మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద వివాహిత...
Crime News: ఏపీలో దారుణం.. మహిళను నడ్డి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి దాడి: వీడియో వైరల్!
విశాఖలోని మధురవాడ పీఎంపాలెంలో దారుణం జరిగింది. మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు...
సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమించాడని వెంటపడి.. రాళ్లతో కొట్టి..!
సూర్యాపేట జిల్లా మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణను బండ రాళ్లతో కొట్టి...
Mancherial: నట్టింట్లో క్షుద్రపూజలు చేస్తే.. తాంత్రిక శక్తులు వస్తాయని చెప్పారు.. కట్ చేస్తే..
ఇంకో 3 రోజుల్లో ఇస్రో స్పేస్లోకి 100వ ఉపగ్రహం పంపబోతుంది. అయినా కొంతమంది ఇంకా క్షుద్రపూజల మాయలోనే ఉంటున్నారు. మంచిర్యాలలో...
Andhra News: సెల్ఫోన్ మింగిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పాపం ఆమె మానసిక రోగి.. ఆరోగ్యం క్షీణించింది.. ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి.. దీంతో కుటుంబసభ్యులు ఆమె...
రాజమండ్రి బస్ యాక్సిడెంట్ ఘటన: 4 రోజులు మృత్యువుతో పోరాడి మరో యువతి మృతి!
నాలుగు రోజుల క్రితం రాజమండ్రి హైవేపై తెల్లవారు జామున బస్సుల ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు...
Andhra Pradesh: సమీపిస్తున్న పబ్లిక్ పరీక్షలు.. కారంపూడిలో టెన్త్ విద్యార్ధి సూసైడ్..!
ఆ జంటకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించగా.. కుమారుడిని తమ శక్తికి మించి చదివించి, మంచి భవిష్యత్తు...
Hyderabad: ఓర్నాయనో.. ఒక్కో కిడ్నీ రూ.55లక్షలు.. ఇడ్లీలా మాదిరే అమ్మేశారు.. సంచలన విషయాలు..
తీగ లాగితే డొంక కదులుతోంది. కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక టీంతో కేసును...
