Visakhapatnam..ఆడ పిల్లలకు చదువుకు ఖర్చు పెట్టే డబ్బుల కన్నా.. పెళ్లికి ఎక్కువ వ్యయం చేస్తుంటారు తల్లిదండ్రులు. కట్నాలు, కానుకలు అంటూ తాహత్తుకు మించి పెళ్లి చేస్తారు. అత్తారింట్లో కూతురు సుఖపడిపోవాలని అనుకుంటారు.. కానీ అక్కడకు...
Kerala Crime News ఈ అమ్మాయి చూడటానికి సంప్రదాయనీలా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు సుద్దపూసనీ తలపిస్తుంటాయి. కానీ పోలీసులు సైతం ఖంగుతినేలా చేసింది. ఆమె ఏం చేసిందంటే..? వ్యాపారం చేయడంలో ఈ...
హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు బాలికలపై జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన...
ఓ నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలో కొంత మంది పిల్లలు కలిసి శుక్రవారం రాత్రి 7. 30 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా గోడ కూలింది. దీంతో అక్కడున్న చిన్నారుల్లో ముగ్గురు...
నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతి దివిటివారిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అడ్డుకోబోయిన యువకుడి గొంతకోసి పరార్ Also read :అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని...
వైకుంఠం ఎదురుగా వున్న ఈడీపీ ఆఫీస్లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెజర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా...
హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. 10 రూపాయలు కోసం ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. రూ. 10 చెల్లించే విషయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర వాగ్వాదం తర్వాత ఆటో డ్రైవర్ను తీవ్రంగా...
కన్నప్రేమను మర్చిపోయి మరీ దారుణ నిర్ణయం తీసుకుంది ఓ మహిళ. ఆమె చేసిన పనికి రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంది. ఆ వివరాలు.. సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.....
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కలుషిత ఆహారమా? మరేదైనా కారణమా? చనిపోయాకే ఆసుపత్రికి తీసుకొచ్చిన నిర్వాహకులు...